TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే. ”దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు” అంటూ ప్రచారం జరిగింది.. దీనిపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆ ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని క్లారిటీ ఇచ్చింది.. తిరుమలలో ” దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు” అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలియజేసింది..…