CM Revanth: హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైన 13వ ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెక్స్టైల్ రంగ ప్రముఖులకు స్వాగతం పలుకుతూ, తెలంగాణను ప్రపంచ వస్త్ర రంగ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ దార్శనికతను పంచుకున్నారు. ఈ కార్యాక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు వస్త్ర రంగంతో ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేశారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర…