Tesla Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ ఛాన్స్ లను అందిపుచ్చుకోవడానికి ఈ ఏడాది ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వియత్నాం కంపెనీ విన్ఫాస్ట్, అమెరికన్ కంపెనీ టెస్లా వేర్వేరు స్ట్రాటజీలతో కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. అయితే, విన్ఫాస్ట్, భారత్ మొబిలిటీ ఎక్స్పో-2025లో తమ కార్లను ప్రదర్శించింది.
Rohith Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఆటోమొబైల్ రంగంపై ఉన్న అభిరుచిని చాటుకున్నాడు. తాజాగా రోహిత్ సరికొత్త టెస్లా మోడల్ Y (Tesla Model Y) కారును కొనుగోలు చేశాడు. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వాహనం లాంచ్ అయిన తర్వాత సొంతం చేసుకున్న తొలి వ్యక్తుల్లో రోహిత్ శర్మ కూడా ఒకరు. ఆటోమొబైల్ ప్రియుడిగా పేరుగాంచిన రోహిత్, ఇటీవలే లాంబోర్ఘిని ఊరస్ SE (Lamborghini Urus SE)…