Non Telugu Star Heros Silent on Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వలన ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడలో చిట్టినగర్, సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు ఉధృతంగా ఉంది. అక్కడి బాధితులకు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు సైతం ఆకలి తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో…