శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. ‘సామజవరగమన’ తో తనలో 2.0 వెర్షన్ చూశారని, ఈ సినిమాతో ‘నరేష్ 3.0’ వెర్షన్ చూస్తారని ఆయన పేర్కొన్నారు. థియేటర్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా ముగిసే వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని, తన కెరీర్లో ఇది…