సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు కేవలం 15 నిమిషాలు తగ్గించడం వలన సాధారణ ఆరోగ్యం మరియు రోగనిరోధక పని తీరు మెరుగుపడటమే కాకుండా, నిరాశ మరియు ఒంటరితనం యొక్క లక్షణాలను కూడా మెరుగుపరుస్తుంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార రాకెట్ ముఠా గుట్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు మహిళలను రక్షించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.