కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించాడు. కోన వెంకట్ తన ‘కోన వెంకట్ ఫిలిం కార్పొరేషన్’ బ్యానర్ మీద తన కుమార్తెలిద్దరినీ నిర్మాతలుగా పరిచయం చేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేకపోయింది. “అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే,…