Asha Bhosle Telugu Songs: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏకంగా 8 దశాబ్ధాలుగా పాటలు పాడారామే. 1968లో పాలు- నీళ్లు సినిమాతో తెలుగులోకి ఆశా భోస్లే ఎంట్రీ ఇచ్చారు. చందమామ, మౌనరాగం, సంప్రదాయం, ప్రేమకథ, మయూరి, ముత్తు వంటి సినిమాల్లో పాటలు పాడారు. 2007లో చందమామ సినిమాలో "నాలో ఊహలకు" పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ…