Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే ఘాటుగా ఫోజులు ఇస్తున్న ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ మధ్య అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవు. అందుకే నిత్యం మత్తెక్కించే ఫోజులు ఇస్తూ రెచ్చిపోతోంది. అప్పుడెప్పులో అఖండ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. సీక్వెల్ లోనూ ఛాన్స్ రాలేదు. Read Also : Mirai : ఆ సినిమాలతో రూ.140 కోట్లు నష్టపోయా :…
Maheshwari : సినిమాల్లో నటించే క్రమంలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లు అనేవి సర్వ సాధారణం. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. అయితే ఓ హీరోయిన్ ఇష్టపడితే ఆ హీరో చెల్లి అని పిలిచాడంట. హీరో మహేశ్వరి తెలుగులో చాలా పాపులర్. గులాబి, పెళ్లి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోతో తన లవ్ మొదలు కాకముందే ఎలా బ్రేక్ అయిందో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా…
తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (స్రీనివాస కుమార్) తెలుగు హీరోయిన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, ‘బేబీ’ సినిమాతో బ్లాక్బస్టర్ విజయం సాధించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. వైష్ణవి చైతన్య నటించిన తాజా చిత్రం ‘జాక్’ లోని ఓ కిస్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా…
ప్రోడ్యూసర్ ఎస్ కె ఎన్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఆయన ఎప్పుడు స్టేజి ఎక్కిన సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. అలా ఇప్పటికే ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు. ఇక తాజాగా ఎస్ కె ఎన్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో మరోసారి వివాదంగానూ, చర్చనీయాంశంగానూ మారేలా ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే.. ‘లవ్ టుడే’ మూవీతో తమిళ నటుడు కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ తెలుగులో కూడా మంచి గుర్తింపు…
Tollywood Heroines Focusing on Dance Numbers: సినిమాలో హీరోయిన్ అంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. అంతకు మించి టాలెంట్ చూపించాలి. గ్లామర్ షో చేస్తూ మాస్ స్టెప్పులు వేస్తూ ధియేటర్స్ ని షేక్ చేయాలి. అప్పుడే మేకర్స్ చూపు తమపై పడుతుంది. కెరీర్ బిగినింగ్ లోనే ఈ పాయింట్ ని క్యాచ్ చేశారు కుర్ర కట్టిస్. డ్యాన్స్ తోనే క్రేజీ ఛాన్సులు అందుకుంటున్నారు. టాలీవుడ్ లో తమన్నా, సమంత, కాజల్ లాంటి సీనియర్ బ్యూటీస్…
Telugu Heroines Ignoring Floods in telugu States: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ లాంటి చోట్ల గత మూడు నాలుగు రోజుల నుంచి అన్నం కూడా దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నాయి. అయినా పూర్తిస్థాయిలో ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్న నేపద్యంలో చాలావరకు ప్రైవేటు సంస్థలు జనసేన, తెలుగుదేశం,…