తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం (MDM - Mid Day Meal) పథకాన్ని అమలు చేసే వంటకార్మికులు ఎన్నో నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలో తగ్గబోతున్నాయి. ఇప్పటి వరకు బిల్లులు ఆలస్యమవడం, చెల్లింపులు సమయానికి జరగకపోవడంతో వారు అప్పులు తెచ్చుకుని పని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Telangana: తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించిన సర్కార్ దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాగు జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది.