Tejas Mk1A: ఇండియా రక్షణ రంగంలో కీలక అడుగు వేసింది. భారతదేశ స్వదేశీ యుద్ధ విమానం తేజస్ Mk1A , అక్టోబర్ 17, 2025న నాసిక్లో తన మొదటి అధికారిక విమానయానాన్ని ప్రారంభించింది. తేజస్ Mk1A రాకతో భారత వైమానిక దళం బలం పెరిగి తిరుగులేని శక్తిగా అవతరించే స్థాయికి ఎదిగింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ విమానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇదే కార్యక్రమం వేదికగా…