Off The Record : తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట పల్నాడు జిల్లా నరసరావుపేట. తర్వాత ఇక్కడ పార్టీ దారుణంగా దెబ్బతిని గత ఎన్నికల్లో తిరిగి కోలుకున్నా…. ప్రస్తుత పరిస్థితులు బాగా తేడాగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అనుచరులమంటూ… ఆయన పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న వ్యవహారాలు పార్టీకి షాకిస్తున్నాయట. ఇంకా, నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… మళ్ళీ కప్పెట్టేసేలా ఉన్నాయన్న మాటలు కేడర్ నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వా కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి వరుసగా…
Off The Record: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయితే చాలా ఈజీగా అయ్యారు గానీ…… అసలు మేటర్ ఆ తర్వాతే తెలిసొస్తోందట. ఒకదాని వెంట ఒకటిగా తలెత్తుతున్న వివాదాలు, ఎదురవుతున్న ఇబ్బందులతో ఇవెక్కడి రాజకీయాలు, వీళ్ళెక్కడి నాయకులురా… బాబూ అని తలబాదుకునే పరిస్థితి వస్తోందట. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి అనుకోకుండా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. కూటమి వేవ్ కలిసొచ్చి చాలా తేలిగ్గా అసెంబ్లీ మెట్లెక్కారు. అనంతపురం అర్బన్లో…
Off The Record: ఎమ్మెల్యేలూ…. మీరు మారాలి. పనితీరు మార్చుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ శాసనసభ్యులతో పదే పదే చెబుతున్న మాటలివి. కొందరికి జనరల్గా చెప్పారు. ఇంకొందర్ని ప్రత్యేకంగా పిలిపించి క్లాస్ పీకారు. మీరు మారకుంటే… నేను మారిపోతానని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. అయితే… అంత చెప్పినా ఇప్పటికీ ఇంకొందరిలో మార్పు రాలేదట. ఆ…. ఏముందిలే…. ఆయన అలాగే చెబుతుంటారు. మనం చేసేవి చేసుకుంటూ పోదామని భావిస్తున్న ఎమ్మెల్యేలకు ఇప్పడిక షాకులివ్వడం మొదలైపోయిందట. నేను 95…
భగవద్గీతపై టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ హిందువులకు భగవద్గీత కంటే, ముస్లింలకు ఖురాన్ కంటే, క్రైస్తవులకు బైబిల్ కంటే పవిత్రమైనదని వ్యాఖ్యానించారు. “బైబిల్, భవద్గీత, ఖురాన్ వల్ల మన జీవితాలు మారలేదు, కేవలం భారత రాజ్యాంగం వల్లనే ప్రజల జీవితాలు మారిపోయాయన్నారు.…