సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ‘తారకేశ్వరి’ అనే సినిమా. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్లో డైరెక్టర్ వెంకట్ రెడ్డి నంది దర్శక నిర్మాణంలో శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ సినిమా పోస్టర్ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ…