Chain Snatch: తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలో గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఢిల్లీలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అత్యధిక భద్రత ఉండే, విదేశీ రాయబారులు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
శతాబ్దాలు గడుస్తున్నా కావేరి జలాల వివాదం మాత్రం ముగియడంలేదు. ఈ కావేరి జలాల పైన తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు పుదుచ్చేరికి హక్కు ఉంది. ఈ జలాల మీద వివాదాలు దశాబ్దాల కాలం కొనసాగాయి.