Mukesh Ambani: భారతదేశ బిలియనీర్.. దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చూపు దక్షిణ భారత్పై పడినట్లు కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్కు చెందిన వినియోగ వస్తువుల సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) తాజాగా తమిళనాడులోని ప్రఖ్యాత మన్నా మాతృ సంస్థ అయిన సదరన్ హెల్త్ ఫుడ్స్ (RCPL)ను కొనుగోలు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. మన్నా కొనుగోలుతో RCPL యొక్క ఆహారం, స్టేపుల్స్ పోర్ట్ఫోలియో మరింత బలంగా మారింది. RCPL గొడుగు కింద ఇప్పటికే ఉదయమ్, ఇండిపెండెన్స్,…