పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య.. నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిడుతూరుకు చెందిన మైనర్ బాలిక కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. బాలికను తెలంగాణ పెబ్బేరు మండలం…
మన సంస్కృతిపై అభిమానంతో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునేందుకు భారత్కు వస్తుంటారు. తాజాగా ఓ మెక్సికన్ జంట హిందూ సంప్రదాయంపై అభిమానంతో పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చింది.
స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ను చెబుతుంటారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ను సందర్శించేందుకు నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. తాజ్మహల్ను చూసి ఆనందించి వెళ్తుంటారు. ఎవరూ కూడా అందులో నివశించాలని అనుకోరు. Read: బూస్టర్ డోస్పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన… అయితే, మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్కు చెందిన ప్రకాశ్ చోక్సీ అనే వ్యక్తి తన భార్యకు ప్రేమ కానుకగా నాలుగు బెడ్రూమ్లు, ధ్యానమందిరం, ఓ పెద్ద హాలు, లైబ్రరీ అచ్చుగుద్దినట్టు తాజ్ మహల్…