విద్యాలయాల్లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అవేర్ నెస్ ఆన్ యాంటీ ర్యాగింగ్’ కార్యక్రమం ఏర్పాటు చేసి ర్యాగింగ్ ఫై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల సంభవించే అనర్థాల గురించి జిల్లాఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అవగాహన కల్పించారు. ర్యాగింగ్ దాని వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులు తెలియకుండానే దాని వల్ల…