టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గత రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ‘ క్వార్టర్ ఫైనల్’ మ్యాచ్లో వెస్టిండీస్పై ఘనవిజయం సాధించి, భారత జట్టు సగర్వంగా సెమీ-ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ చారిత్రాత్మక విజయానికి కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అసాధారణమైన బ్యాటింగ్తో వెన్నెముకగా నిలిచారు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సంజూ శాంసన్ వీరవిహారంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత…