T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్లు సెమీఫైనలిస్టులను (టాప్-4 జట్లు) ప్రిడిక్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాలామంది భారత్, సౌతాఫ్రికా జట్లను సెమీస్ కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. కానీ కొందరు వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ వంటి వారు పాకిస్తాన్ను కూడా సెమీస్ కి చేరుతుందని అంచనా వేశారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ…