టయోటా థాయ్లాండ్లో కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని విడుదల చేసింది. ఈ SUVలో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED ప్రొజెక్టర్ హెడ్లైట్లు, బాడీ క్లాడింగ్, టెయిల్గేట్ స్పేర్ టైర్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏడు-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-జోన్ ఆటో ఏసీ, ఆటో-డిమ్మింగ్ IRVM, 2.5-అంగుళాల ఎయిర్ ఫిల్టర్ ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో ఏడు ఎయిర్బ్యాగ్లు, క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ వ్యూ మానిటర్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్, పార్కింగ్…
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన మారుతి సుజుకి, తన మొదటి ఎలక్ట్రిక్ SUV, మారుతి E విటారాను భారత్ లో ఆవిష్కరించింది. SUV పవర్ ఫుల్ బ్యాటరీ, మోటారు, రేంజ్, దాని ప్రారంభ తేదీతో సహా అనేక ముఖ్యమైన వివరాలు కూడా విడుదలయ్యాయి. ఈ SUV జనవరి 2025 లో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. Also Read:Tesla: భారత్లో ‘‘టెస్లా’’కు…