Supreme Court: భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చే సర్వాధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
Supreme Court : సుప్రీంకోర్టులో ఓ ఆసక్తికర కేసు విచారణకు వచ్చింది. దానిపై ఇప్పుడు కోర్టు నిర్ణయం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం 'నెయ్యి'ని పశువుల ఉత్పత్తిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో జారీ చేసిన నోటిఫికేషన్ను సుప్రీం కోర్టు సమర్థించింది.