ఈరోజుల్లో డబ్బులను పొదుపు చెయ్యడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.. ఇక పెళ్ళైన వారికి ఈ మధ్య కొత్త కొత్త స్కీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో కొన్ని స్కీమ్ లు ఎటువంటి రిస్క్ లేకుండా, మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. కేంద్ర కార్మిక శాఖ ఈ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన…