మన హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. రెండు మనసులను మంగళ సూత్రం తో కలిపే ఈ పెళ్లికి బ్రహ్మ ముహూర్తం చూసి మూడు ముళ్ళు వేయిస్తున్నారు.. అదే విధంగా పెళ్లి కి ముందు తర్వాత కూడా ప్రతి కార్యానికి ముహూర్తం చూసే చేస్తున్నారు..పెళ్లి తర్వాత జరిగే మొదటి రాత్రి కార్యానికి కూడా ముహూర్తం చూసే వధూ వరులను గదిలోకి పంపిస్తారు.. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు.. ఈరోజు మనం…