తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5న మొదలై.. 24తో ముగుస్తాయి. కాగా.. మార్చి 6 నుంచి మొదలయ్యే ద్వితీయ ఇంటర్ పరీక్షలు 25వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. పరీక్షలు…
Parenting Tips: పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిని పెంచుతుంది. దాని కారణంగా పిల్లలు పరీక్షా ఫోబియాకు గురవుతారు.పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. ఈ సమయంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అవుతుంది. పిల్లలకు మానసికంగా మద్దతుగా నిలవడమే కాకుండా.. వారికోసం పర్యావరణాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మరి తల్లిదండ్రులు అంలాంటి కొన్ని ముఖ్యమైన టిప్స్ను అనుసరిస్తే సరి. Also Read: Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు…