Home
Strait Of Hormuz
Strait Of Hormuz News
-
US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
US-Iran Plan: మధ్యప్రాచ్యం సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ‘‘ఒప్పందం’’ కుదిరే అవకాశం కనిపిస్తోంది. తక్షణ కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందం ప్రకారం.. తక్షణ కాల్పుల విరమణ తర్వాత విస్తృతమైన, సమగ్రమైన ఒప్పందంతో కూడిన రెండు-దశల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ ప్రత్యేక… -
Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం
అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన పోస్ట్లో, హార్మూజ్ జలసంధిని తెరవాలని ఆయన ఇరాన్ను హెచ్చరించారు. అలా చేయని పక్షంలో భారీ దాడిలు చేస్తామని బెదిరించారు. ఏప్రిల్ 6 గడువుకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై ఒత్తిడిని పెంచారు. మంగళవారం ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. Also Read:SRHvsLSG :… -
Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, భారత్కు చెందిన మరో నౌక గ్రీన్ ఆశా (Green Asha) సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. ఈ నౌక ఎల్పీజీ (వంట గ్యాస్) తీసుకెళ్తున్న ట్యాంకర్గా సమాచారం. ఈ సంఘటనతో, యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ మార్గాన్ని దాటిన భారత నౌకల సంఖ్య తొమ్మిదికి చేరింది. హోర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు మార్గాల్లో ఒకటి. అయితే ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ మార్గంపై… -
Donald Trump: హార్ముజ్ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్ముజ్ జలసంధి, ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం ఇస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని అన్నారు. ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రంప్ అన్నారు. -
Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..
Strait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే సాగుతాయి. దీంతో ఆసియాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. -
US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!
US-Iran War: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత మారింది. ఇన్నాళ్లు ఇరాన్లో పాలనా మార్పు తీసుకురావాలని, ఎన్రిచ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించాడు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇంధన రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇప్పుడు అమెరికా చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. -
Iran War: అమెరికాకు మద్దతుగా రంగంలోకి రెండు దేశాలు.!
Iran War: మిడిల్ ఈస్ట్లో యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఇరాన్పై భూతల దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఇరాన్ దిగ్బంధించిన ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిచేందుకు ఆపరేషన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే, హార్ముజ్ జలసంధిని తెరవడానికి యూఏఈ, సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ లోని మిత్రదేశాలు అమెరికాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
US-Iran War: టార్గెట్ ‘‘ఖార్గ్ ఐలాండ్’’.. భూతల దాడులకు అమెరికా సిద్ధం..
US-Iran War: ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల దాటింది. ఇప్పటికీ పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు, అమెరికా దాడుల్ని ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమై ఉన్న యూఎస్ బలగాలు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ‘‘భూతల దాడులకు’’ సిద్ధమవుతోంది. -
US Iran Conflict: 2,500 మంది మెరైన్లు, 3,500 మంది సైనికులు.. హార్మూజ్, ఖార్గ్ ద్వీపంపై దాడికి అమెరికా సిద్ధమవుతోందా?
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి సుముఖంగా లేనప్పటికీ, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. శనివారం నాడు యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రాంతానికి చేరుకున్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. Also Read:Lenin : అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై మాస్టర్ ప్లాన్..? ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన… -
PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ
సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది.
తాజావార్తలు
-
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..