సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ రైటర్, కథా రచయిత తోట ప్రసాద్ పలు దిన, సినిమా వార పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తోట ప్రసాద్ తన భార్య గీత, రెండవ కుమార్తె మనోజ్ఞ సహకారంతో కరోనా బాధితులకు దాదాపు రెండు నెలల పాటు ఉచితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. ఆయనలోని మానవీయ కోణాన్ని గుర్తించి సినీ ప్రముఖులు అభినందించారు. ఆగస్ట్ 14న తోట ప్రసాద్ కుమార్తె మనోజ్ఞ వివాహం సాయికృష్ణతో…