Patient Spot Dead : ఆదివారం (జూలై 14) ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం సంభవించింది. గురు తేగ్ బహదూర్ (GTB) ఆసుపత్రిలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి రోగిపై కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే మృతి చెందిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్ గా గుర్తించారు. ఇక ఆ వ్యక్తి దాదాపు 21 రోజుల ముందు నుండే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆసుపత్రి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా…
Summer Heat: ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రం గతంలో పోలిస్తే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.