Patient Spot Dead: ఢిల్లీ ఆసుపత్రిలో కాల్పులు.. రోగి మృతి..
- ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం సంభవించింది.
- ఆసుపత్రిలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి రోగిపై కాల్పులు జరిపాడు.
- జూన్ 14 సాయంత్రం 4.00 గంటల సమయంలో ఒక బాలుడు అతనిని కలవడానికి వచ్చి కాల్పుల కలకలం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patient Spot Dead : ఆదివారం (జూలై 14) ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం సంభవించింది. గురు తేగ్ బహదూర్ (GTB) ఆసుపత్రిలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి రోగిపై కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే మృతి చెందిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్ గా గుర్తించారు. ఇక ఆ వ్యక్తి దాదాపు 21 రోజుల ముందు నుండే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆసుపత్రి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా రియాజుద్దీన్ జూన్ 23 న చేరారు. అప్పటి నుంచి ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆదివారం జూన్ 14 సాయంత్రం 4.00 గంటల సమయంలో ఒక బాలుడు అతనిని కలవడానికి వచ్చి అతనిని కాల్చాడు. దాంతో రియాజుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Bandi Sanjay: హరీష్ రావు పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
నిందితుడి వయస్సు దాదాపు 18 ఏళ్లు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీబీ ఎన్క్లేవ్ లోని వార్డు నంబర్ 24లో కాల్పులకు సంబంధించి పీసీఆర్ కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు రోగి రియాజుద్దీన్ చనిపోయి ఉన్నాడని తెలిపారు. కడుపు ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జూన్ 23, 2024 న ఆసుపత్రిలో చేరాడని.. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 18 ఏళ్ల బాలుడు వార్డులోకి వచ్చి రియాజుద్దీన్ను కాల్చి చంపాడని తెలిపారు.
Jio Sound Box : త్వరలో జియో సౌండ్ బాక్స్.. క్షణాల్లో చెల్లింపులు..
దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు జూలై 13న రాజధానిలోని లజ్పత్ నగర్లో ర్యాపిడ్ ఫైరింగ్ జరిగింది. దుండగులు ఇక్కడ సుమారు 10 – 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ల ముఠా పోటీ కారణంగానే ఈ బుల్లెట్లను కాల్చినట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటన వెనుక గల కారణాలపై ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.
A PCR call was received regarding firing in ward no 24 of GTB Enclave. When police reached the spot, it was found that a patient Riyazuddin aged around 32 years was admitted on 23/06/24 in the hospital for treatment of stomach infection. Today at around 4 pm, a boy aged around 18… pic.twitter.com/a5J2CGyiMa
— IANS (@ians_india) July 14, 2024
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!