Patient Spot Dead: ఢిల్లీ ఆసుపత్రిలో కాల్పులు.. రోగి మృతి..
- ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం సంభవించింది.
- ఆసుపత్రిలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి రోగిపై కాల్పులు జరిపాడు.
- జూన్ 14 సాయంత్రం 4.00 గంటల సమయంలో ఒక బాలుడు అతనిని కలవడానికి వచ్చి కాల్పుల కలకలం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patient Spot Dead : ఆదివారం (జూలై 14) ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం సంభవించింది. గురు తేగ్ బహదూర్ (GTB) ఆసుపత్రిలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి రోగిపై కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే మృతి చెందిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్ గా గుర్తించారు. ఇక ఆ వ్యక్తి దాదాపు 21 రోజుల ముందు నుండే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆసుపత్రి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా రియాజుద్దీన్ జూన్ 23 న చేరారు. అప్పటి నుంచి ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆదివారం జూన్ 14 సాయంత్రం 4.00 గంటల సమయంలో ఒక బాలుడు అతనిని కలవడానికి వచ్చి అతనిని కాల్చాడు. దాంతో రియాజుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Bandi Sanjay: హరీష్ రావు పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
నిందితుడి వయస్సు దాదాపు 18 ఏళ్లు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీబీ ఎన్క్లేవ్ లోని వార్డు నంబర్ 24లో కాల్పులకు సంబంధించి పీసీఆర్ కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు రోగి రియాజుద్దీన్ చనిపోయి ఉన్నాడని తెలిపారు. కడుపు ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జూన్ 23, 2024 న ఆసుపత్రిలో చేరాడని.. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 18 ఏళ్ల బాలుడు వార్డులోకి వచ్చి రియాజుద్దీన్ను కాల్చి చంపాడని తెలిపారు.
Jio Sound Box : త్వరలో జియో సౌండ్ బాక్స్.. క్షణాల్లో చెల్లింపులు..
దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు జూలై 13న రాజధానిలోని లజ్పత్ నగర్లో ర్యాపిడ్ ఫైరింగ్ జరిగింది. దుండగులు ఇక్కడ సుమారు 10 – 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ల ముఠా పోటీ కారణంగానే ఈ బుల్లెట్లను కాల్చినట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటన వెనుక గల కారణాలపై ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.
A PCR call was received regarding firing in ward no 24 of GTB Enclave. When police reached the spot, it was found that a patient Riyazuddin aged around 32 years was admitted on 23/06/24 in the hospital for treatment of stomach infection. Today at around 4 pm, a boy aged around 18… pic.twitter.com/a5J2CGyiMa
— IANS (@ians_india) July 14, 2024
తాజావార్తలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!