Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ను శుభారంభం చేసింది. దేశీయ మార్కెట్లు ఇప్పుడు గ్లోబల్ ఒత్తిడి నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.
Mutual Fund: గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్తో సహా స్టాక్లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య వేగంగా పెరిగింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్పై వరుసగా ఐదో రోజు కూడా ఒత్తిడి నెలకొంది. దేశీయ ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సోమవారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
Tax on Gifted Stocks: మారుతున్న కాలంతో పాటు ప్రజల పెట్టుబడి విధానం కూడా మారిపోయింది. ఎక్కువ రాబడులు పొందేందుకు ప్రజలు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అవగాహన పెరగడంతో ప్రజలు ఇప్పుడు పెట్టుబడి పెట్టిన షేర్లను తమ ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్కు మంచి రోజులా కనిపిస్తోంది. దాని ప్రధాన ఇండెక్స్లు రెండూ లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ మంచి బౌన్స్తో ట్రేడవుతోంది.
Stock Market Opening: స్టాక్ మార్కెట్లో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతుండగా.. నేడూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చారిత్రాత్మకంగా మొదటిసారి సెన్సెక్స్ 65,500 దాటి ప్రారంభమైంది.
స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి.సెన్సెక్స్ 142 పాయింట్లు లాభంతో 55, 708 పాయింట్ల వద్ద, నిఫ్టి 43 పాయింట్లు లాభంతో 16,627 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.77.57 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, హెచ్ యూఎల్, ఎన్టీపీసీ, టైటన్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ, ఇండస్ ఇండ్ యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో వున్నాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, పవర్ గ్రీడ్,…
రుతుపవనాల రాకతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పెరిగింది. అయితే నిన్న లాభాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. గత రెండు రోజుల భారీ లాభాలకు చెక్పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. ముడి చమురు ధరల పెంపు,అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ (-477) 55448 వద్ద, నిఫ్టీ (-119) 16542 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్, పీఎస్యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు లాభపడగా. మరోవైపు ఐటీ,…