శ్రీలంక అధ్యక్ష బరిలోకి మహీందా రాజపక్సా కుటుంబం నుంచి వారసుడు బరిలోకి వచ్చాడు. సెప్టెంబర్ 21న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కుమారుడు నమల్ రాజపక్సా పోటీ చేయబోతున్నట్లు కుటుంబం ప్రకటించింది. ఎస్ఎల్పీపీ పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్సా (38) పేరును ప్రతిపాదించారు.
రేపు రహస్య ఓటింగ్ విధానంలో ఎంపీలు శ్రీలంక దేశాధినేతను ఎన్నుకోనున్నారు.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి.. 2024 నవంబర్ వరకు అధికారంలో ఉండనున్నారు.. దీనికోసం ఇవాళ నామినేషన్లు వేయనున్నారు