ఐపీఎల్ 2026 లో 21వ మ్యాచ్ ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ 91 పరుగుల సహాయంతో, హైదరాబాద్ రాజస్థాన్కు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (91; 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.…