Venugopal Rao: మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను తనతో పాటు 60మంది మావోయిస్టు కేడర్లు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. దండకారణ్య ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన సోను లొంగిపోవడంతో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా బలహీనపడినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గత సెప్టెంబర్లో సోను ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, తాను మావోయిస్టు మార్గాన్ని వదిలి…
కరోనా కష్ట సమయంలో ఎంతోమందికి సహాయాన్ని అందించి రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ లో వలస కార్మికుల కోసం వారి సొంత ఊళ్లకు స్పెషల్ గా బస్సులు ఏర్పాటు చేశారు. సెకండ్ వేవ్ లో కరోనా పేషంట్స్ కు జెట్ స్పీడ్ లో మందులు, బెడ్స్, మెడిసిన్, ఆక్సిజన్ సరఫరా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించే పనిలో ఉన్నారాయన. ఇక…