కలర్స్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆన్స్క్రీన్ యాంకర్గా స్టార్ట్ అయిన జర్నీ., ఆపై హీరోయిన్గా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో “కలర్స్” అనే షో ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షో పేరును తన పేరుగా మార్చుకుంది. అష్టా చెమ్మా సినిమా విడుదలైన తర్వాత స్వాతి పాపులారిటీ మారిపోయింది. ఆ తర్వాత కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా…
రజాకార్ సినిమా ఇప్పుడు థియేటర్లో బాగానే ఆడేస్తోంది. నిజాం కాలంలో హైదరాబాద్ లో ఇంత దారుణాలు జరిగాయా అంటూ ఎమోషనల్ అవుతున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే గుండె బరువెక్కిస్తుందని జనాలు చెబుతున్నారు.. మొదట్లో విమర్శలు అందుకున్నా కూడా ఇప్పుడు సినిమా ను చూసి విమర్శకులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.. ఇకపోతే ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాను చూసినట్లు లేరు.. అందుకే ఏ ఒక్కరు కూడా…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది.. ఆ తర్వాత పలు కీలక పాత్రలో కనిపిస్తూ వస్తుంది.. ఈ మధ్య ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా…
భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు యొక్క బాల రాముడి విగ్రహం ను ఈరోజు అయోధ్య లో ఎంతో ఘనంగా ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఈరోజు ఎక్కడ చూసిన రామ నామస్మరణలతో మారు మోగిపోతుంది.. 12: 29 నిమిషాలకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరాముడి బాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు.. కన్నుల పండుగగా ఈ ప్రతిష్ట జరిగింది.. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Hindu man’s home set on fire in Bangladesh: బంగ్లాదేశ్ లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే కొంతమంది మతోన్మాదులు హిందువుల పండగల సందర్భంలో, ఉత్సవాల సందర్భంలో గుడులపై దాడులు చేయడం, హిందువుల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ఇస్లాంను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ..బంగ్లాదేశ్ లోని నరైల్…
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల్లోనూ అమ్మడు హావా కొనసాగిస్తోంది. ఇక ఒకపక్క సినిమాలతో సంపాదిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలతో దుమ్ము రేపుతూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక వీటితో పాటు సామ్ తనకు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో ఉండే అమ్మడు.. పెయిడ్ ప్రమోషన్స్ ..అంటే ఇన్స్టాగ్రామ్ లో సామ్ ఒక్క…