మనుషులను చంపే విష పూరితం అయిన వాటిల్లో ఒకటి పాములు.. ఇక కొండచిలువ విషపూరీతం కాకున్నా కూడా మనిషుల వల్ల తన హానీ కలుగుతుందని భావించి ముందుగానే మనుషులను చంపే ప్రయత్నం చేస్తాయి.. వీటిని చూస్తేనే జడుసుకునేవారు ఉంటారు. కానీ ఓ వ్యక్తి చీకట్లో, చెట్ల పొదల్లో దాక్కున్న పెద్ద కొండచిలువను ఒంటిచేత్తో బయటకు లాగేశాడు.. దాన్ని ఎలా కంట్రోల్ చేశాడు.. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఇరుల కమ్యూనిటీకి చెందిన పాములను పట్టడంలో నిపుణులైన వడివేల్ గోపాల్, మాసి సదయన్ ఉన్నారు.