బిగ్ బాస్ 7 సీజన్ తెలుగు నిన్న గ్రాండ్ ఫినాలే జరిగింది.. విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు.. రన్నర్ గా సిరియల్ హీరో అమర్ దీప్ అయ్యారు.. రన్నర్గా నిలిచిన అమర్ కూడా బాగానే సంపాదించారు.. పల్లవి ప్రశాంత్ కు దగ్గరిలో ఉందని తెలుస్తుంది.. నిజానికి అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి…