సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి సూపర్ కూల్ లుక్ లో ఉన్న చిత్రాన్ని…
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. అయితే చిన్నప్పటి నుంచే తనలోని మల్టీ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా చూపించిన సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమనే విషయం అభిమానులకు తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో సితార తన తాజా డ్యాన్స్ సెషన్లలోని ఒక వీడియోను పంచుకుంది. సితారకు…
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయన పిల్లలు గౌతమ్, సితారలకు కూడా అప్పుడే స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఈ స్టార్ కిడ్స్ సినిమా ఎంట్రీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ‘1 నేనొక్కడినే’ చిత్రంలో చిన్న పాత్రలో నటించగా, అతని కుమార్తె సితార తెలుగులో ‘ఫ్రోజెన్’ కోసం డబ్బింగ్ చెప్పింది. సితారకు సినిమాలు చేసే…
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తన సితార తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. వాస్తవానికి సితారకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు సంబంధించి ఏ పిక్ బయటకు వచ్చినా వెంటనే వైరల్ చేస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. సొంత యూట్యూబ్ ద్వారా అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. తాజాగా అదే యూట్యూబ్ ఛానల్ లో వీక్షకులకు అక్రిలిక్ పెయింటింగ్ పాఠాలు చెప్పుకొచ్చింది. వీడియోలో స్కై పెయింటింగ్ ఎలా వేయాలన్న విషయాన్ని…
సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్డౌన్ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహేష్ కు తన గారాలపట్టి సితార అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మహేష్ సతీమణి నమ్రత తండ్రీకూతుళ్ళకు సంబంధించిన ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మోనోక్రోమ్ ఫోటోలో మహేష్ బాబు సీతారాను గట్టిగా కౌగిలించుకోవడం చూడవచ్చు. తన పిల్లల కోసం…
ప్రిన్స్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమాతో ఎంతో చేరువైపోయారు. జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ‘మహర్షి’ నిలువడం వెనుక కూడా వారిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ ఓ కారణం. విశేషం ఏమంటే… కేవలం మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి మధ్యే కాదు… వారి కుటుంబ మధ్య కూడా అనుబంధం ఏర్పడింది. అలా మహేశ్ కుమార్తె సితార, వంశీ కూతురు ఆద్య కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నారు. తమ…