సినిమాలతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ దేశం గర్వించేలా చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన చేసిన ఒక గొప్ప పని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జపాన్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గీక్ పిక్చర్స్’ సీఈఓ టొమాట్సు కొసానోకు భారతీయ ఆధ్యాత్మికతను చాటిచెప్పే ‘సీతారామ కళ్యాణం’ చిత్రపటాన్ని బహూకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. Also Read:Viswambhara : సైలెంట్ బ్లాస్టింగ్.. మెగా ఫ్యాన్స్కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్? శ్రీరామ…