Floods in Sikkim: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో స్ట్రక్ అయిపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు పైగా వర్షం కురిసింది
Sikkim Flood: ప్రస్తుతం సిక్కిం అతలాకుతలం అయిపోతుంది. మంగళవారం అర్థరాత్రి ఇక్కడి లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో భారీ వరద వచ్చింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు.
సిక్కింలో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో వరదలు పోటెత్తడంతో ఆ ప్రాంతం మొత్తం దెబ్బతింది. తీస్తా నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో 23 మంది సైనికులు కూడా గల్లంతయ్యారు.