Live Heart Attack: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకుడు మరణించారు. మృతి చెందిన నాయకుడిని రవి చంద్రన్గా గుర్తించారు. లాల్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతు తెలిపేందుకు చంద్రన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కురుబర సంఘం అధ్యక్షుడు, కోలారు జిల్లాకు చెందిన రవిచంద్రన్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ మొత్తం ఘటనను కెమెరాలో…
Siddha Ramaiah criticizes Prime Minister Narendra Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి హిట్లర్, ముస్సోలినీలతో పోల్చాడు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పాడు. ప్రధానమంత్రిని రానీవ్వండి మాకు ఎలాంటి సమస్య లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని వందసార్లు చెప్పినా.. అలా జరగదని సిద్ధరామయ్య ఆదివారం స్పష్టం చేశారు.