ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం కుంభకోణం సంబంధించి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనని తీహార్ జైల్ కు రిమాండ్ కు తరలించింది. తాజాగా జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ కి ఢిల్లీ గవర్నర్ తాజాగా ఓపెన్ లెటర్ రాశారు. ఢిల్లీ గవర్నర్ బి కే సక్సేనా ఢిల్లీ నగరంలో తాగునీటి సమస్యపై ఓపెన్ లెటర్ విడుదల చేశారు. Also Read: Rakul Preet Singh: హైదరాబాదులో రకుల్ కొత్త ‘ఆరంభం’..…