Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలోని వందలాది గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అలాంటి పరిస్థితుల్లో గుండెను పిండేసే వీడియో ఒకటి బయటకు వచ్చింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో కంటతడి పెట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఆస్పత్రుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్సులు లభించడంలేదు.