Janhvi Kapoor : జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందంటూ అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. జాన్వీకి ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. శ్రీదేవి కూతురుగా వచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయాలను బయట పెట్టింది. నేను గతంలో చాలా సార్లు పెళ్లి అయిందనే అబద్దాలు చెప్పాను. ఇండియాలో…
Janhvi Kapoor : జాన్వీకపూర్ ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటుంది. ఆమె చేసే హంగామా మామూలుగా ఉండట్లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుగుతోంది. ఆ నడుమ ఇద్దరూ తిరుమలను దర్శించుకున్నారు. ఇక మైంబైలో నిత్యం రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఇద్దరూ. ఇప్పుడు ఏకంగా హాలిడే ట్రిప్ కు వెళ్లారు. జాన్వీకపూర్ వరుస సినిమాలతో మొన్నటి వరకు బిజీగా ఉంది. ఈ నడుమనే కాస్త గ్యాప్ దొరకడంతో ఆ టైమ్ ను…
Janhvi Kapoor Visits Tirumala With Boyfriend Shikhar Pahariya: ఆగస్ట్ 13, మంగళవారం అతిలోక సుందరి, నటి శ్రీదేవి పుట్టిన రోజు. దివంగత నటికి అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉండగా, ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి ఆలయానికి చేరుకున్నారు. ఆమె ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజున తిరుమలకి వస్తుంటుంది. ఈరోజు కూడా పసుపు రంగు చీర మరియు ఆకుపచ్చ సాంప్రదాయ బ్లౌజ్ ధరించిన జాన్వీ ఇక్కడి…
Janhvi Kapoor About Marriage With Shikhar Pahariya: రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. శరణ్ శర్మ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మహిమ పాత్రలో జాన్వీ.. మహేంద్ర పాత్రలో రాజ్కుమార్ కనిపించనున్నారు. మే 31న మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లతో…
Janhvi Kapoor Said I never Dating with Actors: సినిమా వాళ్లతో మాత్రం తాను అస్సలు డేటింగ్ చేయను అని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. సినిమాల్లో పనిచేసే వారు ఎప్పుడూ బిజీగా ఉంటారని, వారు ఎవరికీ ఎక్కువ సమయాన్ని కేటాయించలేరని వివరణ ఇచ్చారు. తాజాగా జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ కపూర్తో కలిసి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ…
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండీ ఫోటోలతో హల్చల్ చేసే జాన్వీ కపూర్, తరచుగా తిరుమల వెళ్తూ ఉంటుంది. అమ్మ శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటని, అందుకే ఆమె లేకపోయినా తిరుమల వస్తూనే ఉంటానని జాన్వీ కపూర్ గతంలో చెప్పింది.…