భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మంది క్రికెటర్ల కెరీర్లను తీర్చిదిద్దడంలో మహీ కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. తన కెరీర్లో ఎదురైన ప్రతి కష్ట సమయంలోనూ తనకు అండగా నిలిచాడని గుర్తుచేసుకున్నాడు. నాలుగు లేదా ఐదు మ్యాచ్లలో పరుగులు చేయకపోయినా.. అది ఆటగాడి ప్రతిభకు అడ్డంకి కాదని ధోనీ నమ్మేవాడని చెప్పాడు. తక్షణ ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్తులో ఓ ప్లేయర్…