ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. భారత జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ షెల్డాన్ జాక్సన్ తన రిటైర్మెంట్ను ప్రకటించారు.
వెటరన్ బ్యాట్స్మెన్ షెల్డన్ జాక్సన్ గురువారం రంజీ ట్రోఫీలో రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా షెల్డన్ నిలిచాడు. రాజ్కోట్లో అస్సాంతో జరిగిన చివరి లీగ్ దశలో షెల్డన్ జాక్సన్ ఈ ఫీట్ సాధించాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నమన్ ఓజా రికార్డును షెల్డన్ బద్దలు కొట్టాడు.
భారత క్రికెట్ జట్టుకు ఒక్కసారైనా ఆడాలని ప్రతి క్రికెటర్కూ కోరిక ఉంటుంది. అందుకోసం వాళ్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. కానీ, అందరికీ అవకాశాలు అంత సులువుగా దొరకవు. సెలక్టర్లకూ ఎవరిని ఎంపిక చేయాలన్నది పెద్ద ఛాలెంజ్తో కూడుకున్న పని. అయితే.. కొందరు మాత్రం ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారని అప్పుడప్పుడు ఆరోపణలు వస్తుంటాయి. తాజాగా భారత వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ కూడా ఓ సెలక్టర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. 30 ఏళ్లు…