యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై ఉప రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ గా మాత్రం నిలవలేకపోయింది. ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా…
శర్వానంద్… వైవిధ్యమైన పాత్రలతో స్టార్ డమ్ చేరుకున్న టాలీవుడ్ హీరో. ‘ప్రస్థానం’ మొదలు నిన్న మొన్నటి ‘శ్రీకారం’ వరరకూ శర్వానంద్ చేసిన సినిమాలు చూసిన వారికి తన రూటే సెపరేట్ అన్నది ఇట్టే అర్థం అవుతుంది. సినిమాల జయాపజయాలకు అతీతంగా ఏ సినిమాకు ఆ సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటూ జర్నీ కొనసాగిస్తున్నాడు శర్వానంద్. ఇతగాడు మరోసారి ఖాకీ వేయబోతున్నాడట. గతంలో ‘రాధ’ సినిమాలో పోలీస్ పాత్ర పోషించి అలరించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద…