చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన “షరతులు వర్తిస్తాయి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచ ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’లిరికల్…