మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని గ్రాండ్ గా మొదలుపెడుతూ “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాల్ రుడ్, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, ఎవాన్గ్లిన్ లిల్లీ నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యనున్నారు. 2015లో ‘యాంట్ – మ్యాన్’, 2018�
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ ని హీటేక్కిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి పోటిగా తన ‘వారసుడు’ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. బిగ్ స్క్రీన్ థియేటర్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, మేజర్ నంబర్ ఆ�