శక్తికాంత దాస్.. ఆర్బీఐ గవర్నర్. మోడీ ప్రభుత్వంలో గత రెండు పర్యాయాల నుంచి ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ కొనసాగుతున్నారు. తాజాగా మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ అంశం చర్చకు వచ్చింది.
RBI Repo Rate 2024: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు వెల్లడించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన. Also Read: Apple…
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది.
RBI Rate Cut: సామాన్యులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. EMIలు చౌకగా లభిస్తాయని ఆశించే వారి ఆశలను రిజర్వ్ బ్యాంక్ అడియాశలు చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం లేదు.
Crypto Exchanges : బిట్కాయిన్లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) అమెరికాలో ఆమోదించబడింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. విదేశాల నుంచి నడుస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీలపై ప్రభుత్వం ఎట్టకేలకు కఠిన చర్యలు తీసుకుంది.
Shaktikanta Das: మొరాకోలోని మారాకేష్ నగరంలో శనివారం జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ కార్డ్స్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్కి 'A+' ర్యాంక్ లభించింది.
RBI MPC Meeting: వడ్డీ రేట్లను నిర్ణయించడానికి, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం బుధవారం(అక్టోబర్ 4) నుండి RBI గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ప్రారంభమైంది.