విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్లో పాల్గోంటున్న ఆది రీసెంట్గా అతడిపై…
Laila: నటి లైలా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన రూపం ఆమె సొంతం. ఎంతో అందంగా.. ముద్దుగా తెలుగింటి ఆడపడుచులా ఉండే ఈ భామ.. ఎగిరే పావురమా అనే సినిమాతో తెలుతెరకు పరిచయమై కుర్రాళ్ళ గుండెల్లో పావురంలా ఎగిరిపోకుండా తిష్టవేసుకుని కూర్చుండిపోయింది.