Stock Market Crash: మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ను అతలాకుతలం చేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే రూ.1 లక్ష కోట్లకు పైగా హరించుకుపోయింది. READ ALSO: Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే.. కీలక గణాంకాలు..…
Stock Market Crash: బడ్జెట్ రోజైన ఆదివారం స్టాక్ మార్కెట్ రోజంతా హెచ్చుతగ్గులకు లోనైంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ దాదాపు 24 వేల పాయింట్లు పడిపోయింది. ఒకే బడ్జెట్ ప్రకటనతో ఏకంగా 80,500 కంటే తక్కువకు పడిపోయింది. నిఫ్టీ 50,750 పాయింట్లు పడిపోయి 25,500 కంటే తక్కువకు దిగజారింది. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయానికి స్టాక్ మార్కెట్ తిరిగి కోలుకుంది. సెన్సెక్స్ దాదాపు 1 శాతం లేదా 780 పాయింట్లు తగ్గి 81,491.33 వద్ద…